AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీఐడీ కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ నాలుగో రోజు విచారణ ముగిసింది. గుంటూరు ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని సీసీఎస్ పీఎస్లో సునీల్ నాయక్ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన సరైన సమాధానాలు చెప్పడంలేదని పోలీసులు చెబుతున్నారు. రేపు ఉ.10 గంటలకు సునీల్ మళ్లీ విచారణకు హాజరుకానున్నారు.