ADB: నార్నూర్ మండలం ఎంపల్లి గ్రామం ఘాట్ రోడ్ ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. ఎక్కువ మలుపులు ఉన్న ఈ రోడ్డుపై ఎక్కడా దిశా సూచిక బోర్డులు లేవు. రాత్రి వేళల్లో వాహనదారులు చీకటిలో దారి తెలియక భయంతో ప్రయాణిస్తున్నారు. పక్క గోడలు లేకపోవడంతో చిన్న తప
GNTR: హోలీ పండుగ రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.శనివారం రాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ రైళ్లు మార్చి 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో చర్లపల్లి-ధనాపూర్, మచిలీపట్నం-జ
సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి సవిత పాల్గొని ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల అన్నదాన కార్యక్రమం కోసం రూ. 1,00,116 లక్షల చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందికుం
NZB: జిల్లాలో పీఎం శ్రీనిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, NZB కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను కర్యక్రమాలను పరిశీలించారు. శనివారం సాయంత్ర
HYD: పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనా
PDPL: గోదావరిఖని పట్టణం 8వ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం భాగ్యలక్ష్మి-తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో BRS పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. MLA- MS రాజ్ ఠాకూర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్
కృష్ణా: మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో DMHO యుగంధర్ హెల్త్ ప్రోగ్రాం గురించి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు గురించి సమీక్షించి, వాటి అమలు తీరు గురించి అధిక
KMM: మధిరలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. కార్యాలయ భవన మరమ్మతులు సౌకర్యాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించినట్లు అధ
E.G: రాజమండ్రిలో భవనాలు అనుమతి పొందిన ప్లాన్ల ప్రకారమే కడితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. శనివారం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సోమాలమ్మ టెంపుల్ రోడ్డు, గాదాలమ్మ నగర్ ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయ
NLR: ముత్తుకూరులోని కృష్ణపట్నం సర్కిల్ కార్యాలయం ముత్తుకూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం సందర్శించారు. తనిఖీలో భాగంగా స్టేషన్లోని పెండింగ్ కేసులు, రికార్డులు, మ్యాపులను నిశితంగా పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చే