వర్క్ టేబుల్ గజిబిజిగా ఉంటే, మనసు కూడా గందరగోళంగా ఉంటుంది. పని మొదలుపెట్టే ముందే డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అనవసరమైన వస్తువులను తొలగిస్తే ఒత్తిడి తగ్గి, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా, దుమ్ము వల్ల వచ్చే అలర్జీల
SKLM: మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 175వ వర్ధంతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు హాజరై, నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి తరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా
SDPT: ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జానపద గాయకుడు ఇట్టబోయిన స్వామి, కానిస్టేబుల్ దయ్యాల లక్ష్మణ్ను ఘనంగా సత్కరించారు. సోషల్ మీడియాలో ‘గుజారి’ పాటతో స్వామి 5 మిలియన్ల వ్యూస్ సాధించగా, బాడీ బిల్డింగ్లో లక్ష్మణ్ స్టేట్ సెకండ్ సాధించ
ATP: హంద్రీనీవా సాగునీటి జలాల సాధనే తమ ప్రధాన లక్ష్యం అని రైతు సంఘం నాయకులు గోవింద్ పేర్కొన్నారు. గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలు మళ్లించడానికి నిధులు కేటాయించాలని గత రెండు రోజులుగా చేస
KKD: పిఠాపురం ప్రాంతాభివృద్ధి సంస్థ (పాడా) కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు అర్జీలు స్వీకరిస్
SRD: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్పల్లి వరకు 161.5 కి.మీల మేర 6వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్హ
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాష్ రూమ్లలో నీరు లేక దుర్వాసన వ్యాపించడంతో రోగులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ గుడ్డిగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శించాడు. బంతి స్లాట్లో పడితే తప్ప అతడు షాట్లు ఆడలేడని, ఆఫ్ సైడ్ వచ్చే బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం అతడి
TG: ఇళ్లు/ఫ్లాట్ విక్రయాల కోసం రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని సంస్థలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల
NTR: విజయవాడలో 3వ NTPC ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల ఆర్చరీ టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తొలి బాణాన్ని విడుదల చేసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్చర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్