MNCL: రాష్ట్రంలోని బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని శనివారం మంచిర్యాలలోని గాంధీ పార్కుల్లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసి
SRD: సంగారెడ్డి నుంచి బీహెచ్ఎల్ వరకు పెరిగిపోతున్న కాలుష్యంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మెదక్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న కంకర మిషన్ల వద్ద దుమ్ము వెదజల్లుతున్నా పొల్యూషన
TG: హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రం, అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ. 35 కోట్ల సున్నా వడ్డీ రుణాలు చెక్కులు పంపిణ
GNTR: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖల అభివృద్ధి నివేదికలను అసెంబ్లీలో విడుదల చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పురోగతిని వివరిస్తూ, తెనాలి నియోజకవర్గ అభివృద్ధి నివేదికను మంత
VSP: కేజీహెచ్లో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. చంద్రశేఖర్ నాయుడు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని, వారు ఆరోగ్యంగా ఉంటేనే రోగ
VKB: పెద్దేముల్ మండల మదనంతాపూర్ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 8 ట్రాక్టర్ల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు, ఎనిమిది ట్రాక్
ELR: చింతలపూడిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ వద్ద దాత కంచర్ల బుచ్చిబాబు సహాయంతో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు సీఐ క్రాంతి కుమార్ శుక్రవారం అందించారు. సీఐ మాట్లాడుతూ.. కష్టపడితేనే ఫలితం దక్కుతుందని, తల్లిదండ్రుల కష్టానిక
W.G. తణుకు పట్టణంలో సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర రెండవ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొని జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పాదయాత్ర తలపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు, విద్యా, వైద్య
NLG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను హాలియా మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్ ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ ఛైర్మన్ రాజా రమేష్ యాదవ్, క
W.G: విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలంటూ పెనుగొండ విద్యాశాఖ అధికారి పి.రామకృష్ణకు ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్య హక్కు చట్టాన్ని న