TG: హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రం, అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ. 35 కోట్ల సున్నా వడ్డీ రుణాలు చెక్కులు పంపిణీ చేశారు.
Tags :