SDPT: జల్సాలకు అలవాటుపడి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. ఏపీకి చెందిన ఉప్పల జగదీశ్ (23), పీత చెన్నకేశవ నూకరాజు కార్తీక్ (22) అనే నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలు చో
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఉదయంతో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గి రూ.1,62,880కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.1,49,300గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. రెండు
CTR: గంగవరం మండలంలోని మదర్ థెరిస్సా కాలేజీలో నిర్వహించిన “ధైర్య స్పర్శ” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. సుమారు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రగ్స్కు దూ
ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ప్రస్తుత T20 WCలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో అతడు ఏకంగా 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. అటు బ్యాట్తో, ఇటు బాల్తో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. కాగా, ఒకే T20 WC ఎడ
NTR: ఏ.కొండూరు (మం) చీమలపాడులో జాతీయ రహదారిపై మామిడి రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. నల్ల తెగులు, పిన్నెల్లి నల్లమంగు, మొండిపుచ్చు వంటి వ్యాధుల కారణంగా మామిడి తోటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు ఎక
కృష్ణా: గుడివాడ బొమ్మరిల్లు థియేటర్ ఎదురుగా ఉన్న రేణుకా హాస్పటల్ రోడ్డులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ పేకాట శిబిరంపై ఈరోజు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ. 9,360ల నగదును స్వాధీనం చ
TG: HYDలో వరుస ప్రమాదాలు నగర వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవాళ నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలి నలుగురు చనిపోగా.. ఇటీవల నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్, ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదాలు జరిగి.. ఐదుగురు చనిపోయారు. అంతకముందు
E.G: మార్చి 8న జరగబోయే మహిళ దినోత్సవ వేడుకలపై మహిళా శక్తితో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ఉమెన్ పార్లమెంటరీ ఛైర్ పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి గురువారం సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక హాజరయ్యారు. మహిళ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ స్టాలిన్ 73వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమం కమలానగర్లోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. కోమటి రవి, జనార్దన్ ర
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర పరీక్ష గది,వృద్ధాప్య వార్డు, పెడియాట్రిక్ వార్డు, ల్యాబొరేటరీ లను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, వి