TG: కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ విమర్శలు చేయడానికి తెలంగాణ రాలేదని.. బీజేపీ నాయకులు చీకట్లో ఉన్నారు కాబట్టే.. అంతా చీకటిలా కనిపిస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చే ప్రతి పైసా తె
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 30, 2026న విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ థియేటర్లలో ఈ చిత్ర ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు సమాచారం. నెక్స్ట్ లెవెల్ విజువల్స్తో రాబోతున్న ఈ ట్రై
MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ తల్లి 12వ వార్షికోత్సవ వేడుకలకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్లో ఆలయ ధర్మకర్త, కాంగ్రెస్ నాయకులు ర్యాకల కృష్ణ గౌడ
మహబూబ్ నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు, ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరమైన చర్యలకు గురవుతుందని జిల్లా ఎస్పీ డీ. జానకి తెలిపారు. నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ
సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలోని 330 గ్రామాలకు శ్రీరామిరెడ్డి పథకం ద్వారా తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా
NGKL: కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపడుతున్న పాటు కాలువల పూడికతీత పనులను మంగళవారం ఏపీవో నాగరాజు పరిశీలించారు. గ్రామంలోని పని ప్రదేశానికి సందర్శించి కూలీలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కేవైసీ ఆధార
ప్రకాశం: రాచర్ల మండలం అచ్చంపేటలో ఉద్యానశాఖ అధికారి శ్వేత మంగళవారం ఎల్లో మిర్చి పంటను పరిశీలించారు. ఈ సమయంలో మిర్చి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఎక్కువ శాతం ఎల్లో మిర్చిని కాస్మెటిక్స్ తయారీలో వాడతామని రైతులు చెప్పా
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో తనకెంతో ఇష్టమైన మ్యాచ్ గురించి టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాక్తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లలో 2007 ఫైనల్ పోరు నాకు అత్యంత ఇష్టమైన మ్యాచ్. ఆ అనుభూతిని మరేదీ మి
ప్రకాశం: గిద్దలూరులో సీడీపీఓ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మంగళవారం అంగన్వాడీ వర్కర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలు పర
CTR: దిగువ ఎర్రమరాజుపల్లె గ్రామస్తులైన బంగారమ్మ, సౌందర్య, శ్రావణిలు టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. గత 40 ఏళ్లుగా డీకేటీ భూమి తమ అనుభవంలో ఉందని తెలిపారు. తమకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకు