NDL: కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామ సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బాల కంబయ్య బైకుపై కొలిమిగుండ్లకు బయల్దేరాడు. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. బాల కంబయ్య తీవ్రంగా గ
టీ20 ప్రపంచకప్ సెమీస్లో భారత్.. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచుంది. అయితే, T20 WC నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2016 సెమీఫైనల్లో భారత్పై వెస్టిండీస్ 193 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛ
EG: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరంకి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగవంతమైన పర్యవ
VZM: చీపురుపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం సీఐ శంకర్రావు ,ఎస్సై దామోదర్ రావు నాగబంది నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు లేని వెహికల్స్ను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీలో భాగం
NRPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమం నిర్వహణపై గురువారం నారాయణపేటలోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో జిల్లాలోని ఆశాలు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించినట్లు DMHO జయ చంద్రమోహన్ తెలిపారు. మెటర్నల్ హెల్త్, చైల్డ్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల
అనంతపురంలో కూటమి నేతల అవినీతిపై విచారణకు సిద్ధమా అని మేయర్ మహమ్మద్ వసీం సవాల్ విసిరారు. గురువారం కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, అదనపు ట్రాక్టర్లు ఉన్నా చెత్త
RR: ఈరోజు సరూర్ నగర్ SE సర్కిల్ కార్యాలయం వద్ద చంపాపేట్, ఇబ్రహీంపట్నం, సరూర్ నగర్ డివిజన్ల మీటర్ రీడర్లు టెంట్లు వేసి ధర్నా చేపట్టారు. అలాగే వంట-వార్పు కార్యక్రమం నిర్వహించారు. నెలకు 30 రోజుల పని దినాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు ప
అన్నమయ్య: మదనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె నుంచి తిరుపతి వైపు వెళుతుండగా సీటీఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన దంపతులను స్థానికులు
శ్రీకాకుళంలో డయేరియా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పారిశుధ్య పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకూడదని జేసీ, నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప
ELR: ముదినేపల్లి మండలం పెదకామనపూడికి చెందిన దొండపాటి వరప్రసాద్(22) గురువారం మృతి చెందాడు. చెరువు గట్ల కోసం మట్టి తోలుతుండగా ట్రాక్టర్ దిగబడి ఉన్న దాన్ని మరో ట్రాక్టర్తో బయటకు లాగే క్రమంలో ప్రమాదవశాత్తు వాటి మధ్య ఇరుక్కుపోయి యువకుడు అక్కడి