SRPT: పదవ తరగతి ఫలితాల్లో కోదాడ నియోజకవర్గం జిల్లాలోనే ప్రధమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పిలుపునిచ్చినారు. సోమవారం కోదాడ బాలుర పాఠశాలలో కలెక్టర్ పంపిన పరీక్షా సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు భయం ల
PLD: వినుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి పాల్గొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. పెండింగ్ పింఛన్ల సమస్యలు, పట్టణం-గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు పలు సమస్యల అంశ
MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల
GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం క్లస్టర్ ఇంఛార్జ్ల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని, క్లస్టర్ ఇంఛార్జ్లకు పార్టీ బలోపేతంపై పలు సూచనలు చేశారు. గ్
ADB: ఇందిరమ్మ గృహ అర్హులను L2, L3 నుంచి L1 జాబితాలోకి మార్చి అర్హులకు లబ్ధి చేకూర్చాలని టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ అన్నారు. సంబంధిత సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. RDO స్రవంతిని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. L2, L3 ఉండటం వలన నిరుపే
AP: డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘ఉచిత బస్సుపై గొప్పలు చెప్పి పరిమితులు పెట్టారు. 50 లక్షల మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. తల్లికి వందనంలో ఒక్కో తల్లికి రూ.17,500 ఎగన
NRPT: రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేం నరేందర్ రెడ్డిని సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన అపార అనుభవంతో దేశాభివృద
RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబ్పేట మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ.. ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామేన భీమ్ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విన్నపం
ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 102 మంది లబ్ధిదారులకు రూ. 85 లక్షల విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు రూ. 58 లక్షల విలువైన సహాయనిధి చెక్క
వికారాబాద్ జిల్లాలో 9 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ఆడపిల్లలకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ(HPV) వ్యాక్సిన్ను వేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి తెలిపారు. జిల్లాలో 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లలు 10,610 మంద