SRPT: పదవ తరగతి ఫలితాల్లో కోదాడ నియోజకవర్గం జిల్లాలోనే ప్రధమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పిలుపునిచ్చినారు. సోమవారం కోదాడ బాలుర పాఠశాలలో కలెక్టర్ పంపిన పరీక్షా సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు భయం లేకుండా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.