E.G: బూరుగుపూడి గేట్లోని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్, క్యాడర్ మీటింగ్ నిర్వహించారు. రూడాచైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలు విని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలోపార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.