NLG: పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛ
MLG: మంగపేట మండల కేంద్రంలోని కోమటిపల్లి గ్రామం నుంచి నర్సాయిగూడెం గ్రామానికి వెళ్లే మార్గంలోని కోమటిపల్లి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో బ్రిడ్జ
SRCL: వేములవాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలలో ఉత్తమ ప్రతిభను చాటుకొని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్దని రాజేశం-పద్మ దంపతుల కుమారుడు వేణును సోమవారం శాలువాతో సన్మానించారు. త
ADB: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. సోమవారం జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిద
ASF: వాంకిడి మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు సోమవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MLA కోవ లక్ష్మి పంపిణీ చేశారు. మొత్తం 16మందికి చెక్కులు అందజేసినట్లు తెలిపారు. MLA మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్
JN: స్టేషన్ ఘన్పూర్ మాజీ MLA, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్. తాటికొండ రాజయ్య జన్మదిన సందర్భంగా సోమవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ CM KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా KCR, రాజయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్
MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని విశ్వహిందూ పరిషత్ గో వంశ రక్షణ సంవర్ధన సమితి రాష్ట్ర సంపర్క ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి కోరారు. లక్షిట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో రెండు మండలాల సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం రెం
కృష్ణా: కంకిపాడు మార్కెట్ యార్డులో మినువులు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన 18 కోట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ధాన్యం కొన
HYD: బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పార్కులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా నిబంధనలు ఉల్లంఘించే వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రంక్ & డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారు, ఆట
ASR: అరకులోయ మండలం, పద్మాపురం పంచాయతీ దుమ్మగూడ గ్రామంలో సోమవారం సర్పంచ్ పెట్టేలి సుస్మిత త్రాగునీటి బోరు పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1.50లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో బోర్ నిర్మిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ బోరుతో గ్రామంలో త్రాగునీటి స