MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ తల్లి 12వ వార్షికోత్సవ వేడుకలకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్లో ఆలయ ధర్మకర్త, కాంగ్రెస్ నాయకులు ర్యాకల కృష్ణ గౌడ్, బైరి ప్రశాంత్ గౌడ్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.