చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నిరుపయోగంగా ఉన్న 6 అంబులెన్సులను అపోలో సంస్థ స్క్రాప్కి అప్పగించింది. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అంబులెన్సును విడిభాగాలుగా కట్ చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు చ
TG: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ఓపెన్ రోడ్ సేఫ్టీ షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ మేకింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈనెల 31 వరకు 30-90 సెక
‘తండేల్’ తర్వాత నాగచైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ రూ.45 కోట్లకు దక
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా ట్రై సైకిళ్లు, చెత్త బుట్టలు మంజూరయ్యాయి. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వీటిని శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు ప్రతి గ్రామంలో పొడి,
WGL: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాక పరిధిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ చేసి రంజాన్ పర్
W.G.పెంచిన గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని సీపీఐ నాయకుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. భీమవరం ప్రకాశంచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచ
TPT: నారాయణవనం మండలం తుంబూరులో రూ.35 లక్షలతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమిపూజ చేశారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న టీడీపీ నేత సుబ్రమణ్యంను పరామర్శించారు. తదుపరి నారాయణవనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక
KDP: బద్వేల్ మండలం బోయిలోరుపల్లిలోని రేషన్ షాప్ను బద్వేల్ తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు, DT. శివశంకర్ శుక్రవారం తనిఖీ నిర్వహించారు. షాపులో నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆక్రమాలకు పాల్ప
WGL: ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ DCP కవిత తెలిపారు. DCP మాట్లాడుతూ.. పర
ప్రకాశం: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చిం