NLG: నార్కట్పల్లి బైపాస్, ఫ్లైఓవర్పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం పాఠకులకు విధితమే. ఫోటోలు కనిపిస్తున్న వారు మృతి చెందిన బస్సు డ్రైవర్లు. అప్పుడే జరిగిన రోడ్డు ప్రమాదం వివాదాన్ని నివారించేందుకు వాహనాలను పక్కక
GNTR: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 59వ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, సహచర మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎం నిర్ణయాలు, సచివాలయం, హెచ్&zwn
SRPT: హుజూర్నగర్లో రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ తేజస్ తెలిపారు. మంగళవారం కాలనీ పనులను పరిశీలించిన ఆయన, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాల
NLR: మనుబోలు హైస్కూల్ ఆవరణంలో మండలంలోని 8, 9 తరగతుల విద్యార్థులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో 3124
SKLM: పలాస కాశీబుగ్గ నూతన ఆర్డీవోగా ఆర్. అప్పలరాజు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం పలాసకు చెందిన ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు ఆర్డీవోను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలాస ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు పా
VZM: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస
ASR: డుంబ్రిగూడ మండలం లక్క వారపు సంతలో మంగళవారం ‘ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్పిద్దాం- ఊరి బడిని కాపాడుకుందాం’ అనే అవగాహన కార్యక్రమాన్ని ఏపీ యూటీఎఫ్ మండల శాఖ నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలలు దేశ అభివృద్ధికి మూలస్తంభాలని నాయకులు తె
పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తోన్న మాస్ యాక్షన్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ రన్టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఖరారైంది. శ్రీలీల, రాశీ ఖన్నా నటించిన ఈ చి
PLD: వెల్దుర్తిలోని కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ గంగ భవాని తెలిపారు. మార్చి 12వ నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి ను
VSP: ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 15న వర్కింగ్ జర్నలిస్టుల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలోని క్రాంతి థియేటర్లో ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఫెడరేషన్ నేతలు తెలిపారు. పంచాంగ శ్ర