కృష్ణా: పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన గొరిపర్తి బసవయ్య అనే లబ్ధిదారుడికి వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ. 1,79,000ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య చికిత్
కృష్ణా: పమిడిముక్కల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో రైతులకు 278 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 19 నెలల కాలంలో రైతుల ప్రగతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్త
CTR: విజయపురం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయపురం మండలంలోని గాండ్ల కండ్రిగ గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రాజుతో కలిసి మండల పర
TG: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఎ
BHNG: చౌటుప్పల్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు ప్రజలతో కలిసి రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలిపారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. హోలీ ప్రేమ, సోదరభావానికి, ఐక్యత
KMR: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను పోలీసులు మంగళవారం సేకరించారు. మృతుడు మండల కేంద్రానికి చెందిన గడ్డమీది చంద్రం (42)గా గుర్తించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు
నటి రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరలవుతున్నాయి. ‘నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ ఆ క్షణం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్నాను. నా పిల్లలను ఎంతో సురక్షితంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా సి
అన్నమయ్య: రైల్వేకోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ బాధితురాలు వీణ హైకోర్టును ఆశ్రయించారు. MLA తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను మోసం చేశారని, పైగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తల్లితో ఫిర్యాదు చేయించడాన్
హోలీ పండుగలో మోదుగు(గోగు) పువ్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసి హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ రంగులు చర్మానికి సురక్షితమైనవి, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ పువ్వులను దేవుడి పూజలోనూ విని
GNTR: దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో రెండు నూతన హెల్త్ & వెల్నెస్ (విలేజ్) సెంటర్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రూ. 72 లక్షల వ్యయంతో ఈ కేంద్రాలు నిర్మించనున్నారు. కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించి, ఆరోగ్య