KRNL: ఎమ్మిగనూరు పట్టణం పలు వార్డులను MLA బీ వీ జయనాగేశ్వర రెడ్డి సందర్శించి ఇటీవల మరణించిన కుటుంబాలను ఇవాళ పరామర్శించారు. మిలిటరీ కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్త సురేష్, అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 1వ వార్డు కమర్తి చంద్ర
TG: రాష్ట్రంలో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నది మహా పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భక్తులు పుణ్యస్నానాలకు ఘాట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ, లైటిం
KDP: అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని CI నరసింహారాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు గ్రామాలలో కిరాణా షాపులలో ఎటువంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కేసులు నమోద
KKD: అన్నవరం వేదికగా మేడిశెట్టి సూర్య కిరణ్ బాబి ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MP ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరెంట్ షాక్తో మరణించిన గిడజాం జనసైనికుడు యర్రా నాగేశ్వరరావు భార్య సోమ
E.G: వాహనాల LED లైట్ల కారణంగా అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి వాహనం లైట్లకు బ్లాక్ స్టిక్కర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.గిరీష్ కోరారు. సోమవారం రాజమండ్రి ట్రాన
AKP: తాను అభ్యసించిన తెలుగు భాష ద్వారా ఐపీఎస్ సాధించగలిగానని యూపీ రాష్ట్రం మాజీ ఎడిషనల్ డిజిపి కిల్లాడ సత్యనారాయణ సోమవారం నర్సీపట్నంలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు నాలుగు సార్లు రాస్తే మెయిన్స్లో ఫెయిల
PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికాబద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో ఇవాళ ఆయన సీపీ అంబర్ కిషోర్ జాతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. స్నానాల
AP: సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం ఆయనను సీఎం ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పదవీ బాధ్య
TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 33 వినతులు అందాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. 23 మంది ప్రత్యక్షంగా,10 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ వార్డు
MDK: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.