SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే PUC ఛైర్మన్ రవికుమార్ అధ్యక్షతన అమరావతిలో శుక్రవారం ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం లోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ పనితీరుపై సమీక్షించారు. విద్యా అభివృద్ధి, గిరిజన సంక్షే
ASR: అరకు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నాయకులతో అత్యవసర సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు పార
కృష్ణా: రేపటి తరానికి విలువలతో భవిష్యత్ అందించటమే జనసేన పార్టీ లక్ష్యమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం నాగాయలంకలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని వెంకట్రామ్ సందర్శించి, సాధకులను అభినందించారు.
GNTR: తెనాలి నియోజకవర్గంలో కీలకమైన నందివెలుగు – ఆటో నగర్ (తెనాలి–మంగళగిరి) రహదారి అభివృద్ధి పనులకు రూ. 2.00 కోట్ల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి పనుల
TG: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఈ కేసులో కేవలం సాక్ష్యాలు లేవని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప.. కవిత నిర్దోషని క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. BJP, BRS ఒకటి కాదని స్పష్టం చేశారు. రాజకీయాల
PLD: గృహ నిర్మాణ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.6,357 కోట్లు కేటాయించడం శుభపరిణామమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్న సీఎం నిర్ణయం చరిత్రాత్మకమన్నార
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు రహదారిపై ఎస్సై మాధవరావు శుక్రవారం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపే వ్యక్తితో ప
TPT: వైసీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం జాయింట్ సెక్రటరీగా నియమితులైన కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డిను శ్రీకాళహస్తిలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బ
GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే నా ప్రథమ ప్రాధాన్యత అని నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్
ప్రకాశం: పదవ తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి అన్నారు. శుక్రవారం వెలిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమం