NLR: ధాన్యం రైతులకు 24 గంటల్లో నగదు చెల్లింపు చేస్తామని డీసీవో బి. గురప్ప స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు పూర్తిస్థాయ
PDPL: ధర్మారం మండలం నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 5న శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజేష్ యాదవ్ తెలిపారు. ఉదయం 8:30కి గణపతి పూజ పుణ్య వచనం, 11:45కు శివపార్వతుల ఉత్సవ విగ్రహ చర ప్రతిష్ట, సాయంత్రం 5 గంటలకు కళ్యాణ
JGL: విద్యార్థుల మేధస్సుకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని తనిఖీ బృందం సభ్యులు సూచించారు. సోమవారం పెగడపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీని ప్యానల్ బృందం సందర్శించింది.తరగతి గదులకు వెళ్లి బోధన తీరును, విద్యార్థుల మార్కుల జాబితాలను పరిశీలించారు. ప
VZM: జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్ధులకు సోమవారం పెయింటింగ్, డ్రాయింగ్, వక్తృత్వ, వ్యాస రచన పోటీలు, మహిళలు, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాలను ని
PPM: వివిధ విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఎమ్మెల్యే విజయ్ చంద్రకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు బకాయిలు
NZB: నగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ అ
ASF: సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో, ఇతరులకు హాని కలిగించకుండా సూచించారు. ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిప
TG: హోలీ పండుగ సందర్భంగా బలవంతంగా ఇతరుల మీద రంగులు వేయొద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మహిళలతో అభ్యంతకరంగా ప్రవర్తించవద్దన్నారు. షీ టీమ్స్ గస్తీలో ఉంటాయని.. ఆకాతాయిల కదలికలను పరిశీలిస్త
PPM: బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్ ధ్యేయంగా సేవలందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డా. టి. జగన్ మోహనరావు సూచించారు. జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రతీ రోజూ పిల్లలకు అందుతున్న ఆరోగ్య సేవలు మరియు మెరుగవ
శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస మీదుగా పాలకొండ వెళ్లే బస్సుల్లో విద్యార్థులు ఫుట్ బోర్డుల పై వేలాడుతూ ప్రయాణించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కళాశాలలు ముగిసే సమయానికి తగిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాలను పణంగ