PPM: బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్ ధ్యేయంగా సేవలందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డా. టి. జగన్ మోహనరావు సూచించారు. జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రతీ రోజూ పిల్లలకు అందుతున్న ఆరోగ్య సేవలు మరియు మెరుగవుతున్న తీరుపై సిబ్బందితో సమీక్షించారు. 4Dలుగా గుర్తింపబడిన శారీరిక ,మానసిక వైకల్యం, ఎదుగుదల తనికీలు నిర్వహిచారు.