E.G: జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో జేసీ మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరక
BHNG: 2015 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటివర
MLG: ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో పలు అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లును పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని, న
ADB: బోథ్ మండల కేంద్రంలో మహిళా సమైక్య గోడౌన్ నిర్మాణానికి MLA అనిల్ జాదవ్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని అన్నారు. ప్రభుత్వ పథకాలన
KNR: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై హుజూరాబాద్ కేసీ క్యాంపు సమీపంలో గురువారం పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా నుంచి బల్లార్షాకు కర్రల లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఉగాండా మాజీ హెడ్ కోచ్ అభయ్ శర్మను LSG నియమించుకుంది. అభయ్ శర్మ 2018లో భారత అండర్-19 జట్టుతో కలిసి పనిచేశాడు. భారత్ తరఫున ఫ
ASR: అమరావతిలో GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిను కలిసి సంస్థలో సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలపై ఇవాళ వినతిపత్రం సమర్పించారు. మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, ఇంజినీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీల
MDK: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోగొట్టుకున్న ఫోన్ను టేక్మాల్ పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. మండల పరిధిలో ఓ వ్యక్తి తన ఫోన్ పోగొట్టుకోగా, బాధితుడు ఇచ్చిన IMEI నంబర్, CEIR పోర్టల్ ఆధారంగా పోలీసులు ఫోన్ ఆచూకీని ట్రేస్ చేశారు. స్వా
MDK: నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై నీలం మధు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీలు మారుతూ నీలం మధు బీసీలకు అన్యాయం చేశారని ఆరోప
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతి గదుల సౌకర్యాలు, భోజన వసతులు, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. తనిఖీ అనంతరం కలెక్టర్ విద్యార