అన్నమయ్య జిల్లాలో లోవోల్టేజ్, అధిక బిల్లులు, కొత్త కనెక్షన్లు వంటి విద్యుత్ సమస్యలపై ‘డయల్ యువర్ CMD’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 89777 16661 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అధికారుల ప్రకారం వెంటనే చర్యలు తీ
BDK: మణుగూరు మండలానికి చెందిన 14 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ పథకం అమలవుతోందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లభించడం ద
W.G: తాడేపల్లిగూడెం రూరల్ SIగా ఎస్. రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన భీమవరం ఐటీ, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేశారు. బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన జేవీఎన్. ప్రసాద్ ట్రాఫిక్ SIగా బదిలీ అయ్య
KMM: మధిర బంజారా కాలనీలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజారులు ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు చేశారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవ
JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో ఇటీవల జరిగిన GP ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచిన దివ్యాంగురాలు తిరుపతమ్మను ఇవాళ కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చిన
అన్నమయ్య: రాజంపేట మండలం కొత్త బోయినపల్లి ZP హైస్కూల్ విద్యార్థి పట్నం రెడ్డి సాయి, గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించే ‘ప్రేరణ ఉత్సవ్’ అనే జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ ఉత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, భారతీయ
KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత కొన్ని రోజులుగా సరైన నీటి సరఫరా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు అధికారులకు తెలియజేస
ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 10,10,281 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ తాతయ్య వారి నివాసంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స
KNR:హోళీ పండుగను పురస్కరించుకుని రేపు జమ్మికుంట మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయని, తిరిగి బుధవారం నుంచి యథావిధిగ
కోనసీమ: అంగన్వాడీలు ఛలో విజయవాడ విరమించాలని రావులపాలెం మండల TDP అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ కోరారు. సోమవారం వెదిరేశ్వరంలో అంగన్వాడీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేంద్రాల అప్గ్