SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే PUC ఛైర్మన్ రవికుమార్ అధ్యక్షతన అమరావతిలో శుక్రవారం ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం లోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ పనితీరుపై సమీక్షించారు. విద్యా అభివృద్ధి, గిరిజన సంక్షేమ పథకాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై అధికారులకు వివరాల అడిగి తెలుసుకున్నారు.