IPL 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్తో గుజరాత్ తలపడుతోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి గిల్పైనే అందరి దృష్టి ఉంది. భారత టీ20 జట్టులో లేని ఈ ఇద్దరు ప్లేయర్లు.. IPLలో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. టీ20 ప్
E.G: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్లో ఏప్రిల్ 2వ తేదీన జరగబోయే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె డాక్టర్ నల్లమిల్లి సనాతని వివాహం జరగనుంది. పాణ్యం శాసనసభ్యురాలు, గౌరు చరితారెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డితో జ
SS: పరిగి మండలం హోన్నంపల్లి గ్రామానికి చెందిన కేశవరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబానికి మంత్రి సవిత మంగళవారం రూ.5 లక్షల ప్రమాద బీమా సాయం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. బీమా పథకం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్
NLR: సంగం మండలంలో బుధవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఇతర రకాల పెన్షన్లను అందించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశా
TPT: ఏప్రిల్ నెలలో తిరుమలలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్ 1న శ్రీవారి వసంతోత్సవాల సమాప్తితో పాటు తుంబూరు తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13న శ్రీభాష్యకారుల ఉత్సవాలు, ఏప్రిల్ 20న అక్షయ తృతీయ, ప
NLG: హాలియా పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను జిల్లా విద్యాశాఖాధికారి (DEO) భిక్షపతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో అందుతున్న భోజనం, ఇతర వసతులపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన డ
NRML: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ అక్క(నారిశక్తి) కార్యక్రమానికి స్కోచ్ అవార్డు లభించిన సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం పోలీస్ అక్కలతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారికి శాలువాలతో సత్కారం చేసి అభినం
JN: జాఫర్ఘడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను BJP మండల అధ్యక్షుడు అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ సందర్శించారు. క్వింటాల్ మొక్కజొన్నను రూ. 2,400 ధరకు కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెరవేర్చడంలో విఫలమైందని విమ
కోనసీమ: కేవలం 21 నెలల స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను సూపర్ హిట్గా అమలు చేసిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల కోసం రూ.60 వ
NGKL: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు జిల్లాలోని ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్యజ్యోతి సూచించారు. నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాలలో భవిష్యత్లో నీటిలభ