JN: జాఫర్ఘడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను BJP మండల అధ్యక్షుడు అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ సందర్శించారు. క్వింటాల్ మొక్కజొన్నను రూ. 2,400 ధరకు కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెరవేర్చడంలో విఫలమైందని విమ
కోనసీమ: కేవలం 21 నెలల స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను సూపర్ హిట్గా అమలు చేసిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల కోసం రూ.60 వ
NGKL: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు జిల్లాలోని ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్యజ్యోతి సూచించారు. నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాలలో భవిష్యత్లో నీటిలభ
CSKతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన అనంతరం రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 13 ఏళ్ల పాటు తాను ప్రాతినిధ్యం వహించిన జట్టుకు వ్యతిరేకంగా ఆడటం వింతగా అనిపించిందని అన్నాడు. అలాగే, CSK నుంచి వెళ్లిపోయిన తర్వాత ధోనీతో మాట
VKB: పాంబండ రామలింగేశ్వర స్వామికి భక్తులు భారీ కానుకలు సమర్పించారు. షాద్నగర్కు చెందిన శాలిని అమర్నాథ్ దంపతులు 95 తులాల వెండి గణపతి తొడుగును, అంతారం గ్రామానికి చెందిన బాసుపల్లి శాంతి రెడ్డి 50 కిలోల ఇత్తడి గంటను ఆలయానికి బహుకరించారు. ఈ కాన
SDPT: దుబ్బాక పట్టణంలోని ఐటీఐ కాలేజీ పరిసరాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవ
GDWL: జిల్లాలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, పలువురు గాయపడుతున్నారని నివారణకు సంబంధిత శాఖల అధికారులు రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్
ADB: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని బొందిడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు రమేష్ మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి-రామారెడ్డి మధ్యలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిష
NZB: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య సూచించారు. మంగళవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చ