KKRతో జరిగిన మ్యాచ్లో SRH ఘన విజయం సాధించింది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన KKR.. 16 ఓవర్లలో 161 పరుగుల వద్ద ఆలౌటైంది. రఘువన్షీ(52) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. రింకూ సింగ్ (35)తో రాణించినప్పటికీ వారి శ్రమ వృధా అయ్యింది. SRH బౌలర్లు ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్, ఈషాన్ మలింగా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో SRH బొణీ కొట్టింది.