MDK: తూప్రాన్ డివిజన్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రజాబాట కార్యక్రమం చేపట్టారు.
SRPT: సూర్యాపేట జిల్లాలోని 3,55,057 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి దృష్ట్యా ఈ ముందస్తు పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 610 రేషన్ షాపుల ద్వా
RR: 765 KV హై టెన్షన్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డికి భూ బాధితులు, నాయకులు వినతిని అందించినట్లు తెలిపారు. బీదర్ నుంచి మహేశ్వరం వరకు నిర్మిస్తున్న 765కేవీ హై టెన్షన్ విద్యుత్ మార్గం కోసం ఏర్పాటు చే
BHNG: రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులతో అ
SRD: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 7వ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, జువాలజీ పరీక్షలకు 179 విద్యార్థులు హాజరుకానునట్లు ప్రిన్సిపాల్ కళింగ కృష్ణ తెల
NRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ధన్వాడలో జ్యోతి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. హిందూ, ముస్లింలు భాయి-భాయిగా మెలుగుతూ మతసామరస్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. చిట్టెం మాధవరెడ్డి, ఇక్బ
KRNL: పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్ర
PPM: మార్ట్ (Manyam Agri Rural Transformation) ప్రాజెక్టు జిల్లా ప్రగతికి సరికొత్త బాట వేయనుందని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. దీనికి సంబంధించి ప్రతి శాఖాధికారి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలతో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులు, మహిళ ఆదాయం రెట్టింపు కావాల
WNP: పెద్దమందడి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మురుగు కాలువలు లేక అవస్థలు పడుతున్నారు. సమీప ఇల్లు, దుకాణాల నుంచి వచ్చే మరుగు రోడ్ల పక్కన నిలుస్తుంది. కాలి ప్లాట్లలో మురుగుతో చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయని వాపోతున్నారు. స్థానికుల
TG: హైదరాబాద్ నాగోల్లో ఇవాళ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర కీలక నేతలు పర్యటించనున్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం చేపట్టిన పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మూసీ ప్రక్షాళనపై గతంలో తాము చేసి