SRCL: వేములవాడ డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏ శ్రీనివాస్ను సంస్కృత విద్యార్థుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. రాజన్న సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు అల్లాడి చంద
కోనసీమ: మొగలికుదురు గ్రామానికి చెందిన నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పెనుమాల లక్ష్మి మహిళా కీర్తి రత్న పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో మంగళవారం జరిగిన సమావేశంలో లక్ష్మికి ఈ పురస్
JGL: హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టను
ప్రకాశం: కొండపిలో విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని అనకర్లపూడి రోడ్లో సైడ్ కాలువలు నిర్మాణం జరుగుతున్నందున బుధవారం నుంచి శుక్రవారం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈ యుగంధర్ తెలిపారు. ఈ మూడు రోజులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడున్నర
NZB: సరదాగా హోలీ చేసుకున్న ఆ యువకుల ఆనందం మంజీరా నదిలో ఆవిరైపోయింది. బోధన్లో ఆచన్పల్లి కాలనీకి చెందిన రోని చౌదరి(18), సాయికుమార్(20) తమ స్నేహితులతో కలిసి స్నానానికి సాలూర వద్ద నదిలోకి దిగారు. లోతైన ప్రాంతానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యార
PDPL: యువత సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని డీసీపీ రామ్ రెడ్డి సూచించారు. మంగళవారం పాలకుర్తి మండలం బాంమ్లా నాయక్ తండాలో గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల మార్గంలో నడవాలని చెప్పారు. వివిధ రంగ
VZM: మెరకముడిదాంలో బుధవారం పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. తెల్లవారుజామున మంచు తెరలు తొలగకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే ప్రయాణాలు చేసే వారికి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక అవస్థలు పడుతున్నారు. రాకపోకలు సాగించేవారు త
SRPT: మోతే మండల కేంద్రంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, పురుషులాడిన కోలాటం విశేషంగ
KNR: హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ప్రధానంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టను
GNTR: తెనాలి డిపో రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వర్ణలత రేషన్ షాపు నుంచి సుల్తానాబాద్లోని ఒక పిండిమరకి ఆటోలో తరలిస్తున్న 200 కేజీల పీడీఎస్ బియ్యాన్ని ఎస్సై అబ్రహం గుర్తిం