MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని మూసివేయనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కావడంతో ఫిబ్రవరి 3న దేవాలయంలో ఉదయాన్నే పూజలు నిర్వహించి మూసివేస్తామన్నారు. ఆ రోజు సత్య
AP: కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్గా మారిందని మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. సగత ప్రభుత్వంలో నీటి కాలుష్యంతో ఏలూరులో వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 25 మంది కన్నుమూశ
VZM: శ్రీ రామనారాయణంలో ఇవాళ శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవాలయం అర్చకులు శ్రీ హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. క
WGL: గీసుగొండ (M)లోని వంచనగిరి KGVBలో శనివారం సాయంత్రం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్ఫూర్తి కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతు
W.G: నరసాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం UTF జిల్లా కుటుంబ సంక్షేమ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్, డైరెక్టర్ ఏ. రామభద్రం పాల్గొని మాట్లాడారు. ఉపాధ్
SRPT: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదివారం హుజూర్నగర్ రానున్నారు. మంత్రి సాయంత్రం 4 గంటలకు పట్టణానికి చేరుకుని రామస్వామి గుట్ట హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం పనుల పురోతిపై వివిధ శాఖల ఉన్నతాధికా
VSP: జాతీయ రహదారి పాత గాజువాక కూడలిలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందారు. పాత గాజువాక సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో BHPV నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు క్షత గ
MDK: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగగానే రైల్వే కూలీలు ఆయనను కలిసి ఉత్సాహంగా గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారితో సరదాగా ముచ్చటించి, వారి
GNTR: వివాహిత వ్యక్తిగత వీడియోలను ఆమె భర్తకు, తండ్రికి పంపి వేధిస్తున్న మాజీ ప్రియుడిపై అరండల్పేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గతంలో ప్రేమించిన యువతి మరొకరిని వివాహం చేసుకోవడంతో, మాజీ ప్రియుడు కక్ష పెంచుకున్నాడు. పాత వీడియోలను ఉపయోగి
NDL: డోన్ RTC డిపో నుంచి ప్రతి ఆదివారం వాల్మీకి గుహలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ చలపతి తెలిపారు. డోన్ నుంచి ఉదయం 9.30 గంటలకు బస్సు బయల్దేరి ప్యాపిలి మండలం చిగురుమాను, నల్లమేకల పల్లి మీదుగా 1.45 గంటలకు వాల్మీకి గుహలకు చేరుకుంటుందన్న