NTR: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలోని సాయి శ్రీనివాస్ గోసాలను కలెక్టర్ లక్ష్మీశ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోసాలను నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. స్వదేశీ ఆవు జాతుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాల రైతు
TG: రాష్ట్రంలో మార్చి రెండోవారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈరోజు 6 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తె
JN: రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని బోడ లాస్య జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డు (2025-26) కు ఎంపికైంది. 9వ తరగతి చదువుతున్న లాస్య ఈ ఘనత సాధించడంపై హెడ్ మాస్టర్ పి.శోభన్ బాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి గర్వకారణమని ఉ
CTR: పేకాడుతున్న పదిమందిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ గొబ్బిళ్ల కోటూరు సమీపంలోని కొత్తచెరువు వద్ద ఓ చింత చెట్టు కింద పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయగా పదిమంది పట్టుబడ్డారన్నారు. వీరి నుం
➤ జాకబ్ బెథెల్ – 105 vs IND (2026 సెమీస్)➤ ఫిన్ ఆలెన్ – 100* vs SA (2026 సెమీస్)➤ తిలకరత్నే దిల్షాన్ – 96* vs WI (2009 సెమీస్)➤ విరాట్ కోహ్లీ – 89 vs WI (2016 సెమీస్)➤ సంజూ శాంసన్ – 89 vs ENG (2026 సెమీస్)☞ ఇందులో 3 ప్రస్తుత టోర్నీలోనే నమోదవడం విశేషం.
ELR: జిల్లా వ్యాప్తంగా మిగిలి ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని సీట్ల భర్తీ కోసం ఈ నెల 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీసీఓ రెసిడెన్షియల్ భారతి గురువారం తెలిపారు. 6,7 తరగతులకు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు 8,9,10 తరగతులకు మధ్
AKP: ఎస్ రాయవరం మండలం కొరుప్రోలులో కొబ్బరి పరిశ్రమ స్టోరేజ్ షెడ్డుపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వెల్డర్ కొమ్ము నూకరాజు (50) మృతి చెందాడు. గురువారం ఎస్ రాయవరంకు చెందిన నూకరాజు వెల్డింగ్ చేయడానికి షెడ్డు పైకి ఎక్కి వెంటిలేషన్ ఫైబర్ షీట్ పై కాలు
TPT: తితిదే కార్యనిర్వాహణాధికారి ముద్దాడ రవి చంద్ర ఈవో పూర్తి సాయి బాధ్యతలను శుక్రవారం ఉదయం 7.34 గంటలకు చేపట్టానున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూనే తితిదే ఈవో (ఫుల్ అడిషనల్ ఛార్జ్) బాధ్యతలు న
KMM: జిల్లా తిరుమలాయపాలెంలో రూ. 26 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. గతంలో కేవలం 30 పడకలతో ఉన్న ఆసుపత్రిని, గిరిజన సోదరులు అత్యవసర చికిత్స కోసం
HYD: జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల