JGL: మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా, మొదటిరోజు విశ్వక్సేన పూజ, స్వస్తి పుణ్యాహవచనము, రక్
KMR: గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ. 2 లక్షల వ్యయంతో మూడు పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రజలకు కనబడని చోట ఉంచడంతో వినియోగం లేకపోతోందని అంటున్నారు. ప్రజాధనం వృథా
NLR: నెల్లూరు కార్పొరేషన్ నూతన మేయర్ ఎన్నిక సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఎన్నికకు వైసీపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మాజీ మేయర్ స్రవంతి ఒంటరిగా, మౌనంగా కూర్చుండిపోయారు. అదే సమయంలో టీడీపీ కార్పొరేటర్లు జోష్ మీద వచ్చారు. నూతన మేయర్గ
NLG: వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు సూర్యపెల్లి జ్యోతి శ్రీను నూతన ఇందిరమ్మ ఇళ్ళు ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత
NZB: జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ హాల్లో సాగుతున్న కొత్త సర్పంచుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగియనుంది. జనవరి 19న ప్రారంభమైన ఈ శిబిరంలో పంచాయతీరాజ్ చట్టం, పాలనాపరమైన అంశాలపై అధికారులచే అవగాహన కల్పించారు. ఈరోజు కొనసాగిన శిక్షణ కార్యక్ర
NZB: తాగుడుకు బానిసై మనస్తాపంతో ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన న్యాల్కల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు వెంటనే 108లో న
ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం మార్చి 1 వ తేదీన జరుగుతుందని డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ ఆలీ తెలియజేశారు. ఎంపీపీ గంగసాని లక్ష్మి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. మండలంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీ, సర్పంచులు హాజరుకావాలని తెలిపార
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మురికి నీరు రోడ్డుపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 39వ వార్డులో మురికి కాలువలో నుంచి నీరు రోడ్డుపై ప్రవహించడంతో కాలనీ వాసులతోపాటు ద్విచక్ర వాహనదారులు, ప్రజలు నడిచేందుకు ఇబ్బందుల గురవుతున్నార
AKP: పాయకరావుపేట మండలంలో రబీలో సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు 92% పూర్తయినట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ గురువారం తెలిపారు. 1,110 హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు రెండు రోజుల
SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు, మాజీ ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్, తదితరులు దర్శించుక