NRML: నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి స్థానిక సెయింట్ థామస్ పాఠశాల వరకు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన కోనో కార్పస్ మొక్కలను పూర్తిగా తొలగించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. కోనో కార్పస్ మొక్కలతో శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయన్న ఉ
GDWL: ఏళ్ల తరబడి విద్యుత్ శాఖలో సేవలందిస్తున్న మాకు కనీస వేతనం అందడం లేదు, మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించలని మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు విన్నవించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు మీటర్ రీడర్స్ యూని
AP: SIPB ఆమోదం మేరకు విశాఖకు పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అందులో భాగంగా 1,38,000 ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా మరో రూ.99 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీంతో 2 లక్షల ఉద్యోగాలు
MDK: కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సర్పంచ్ కన్నబోయిన సుజాత శేఖర్ బుధవారం కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన
ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పొన్నలూరు గ్రామ సమీపంలో మహిళా భద్రత, హక్కులపై అవగాహన నిర్వహించారు. పొన్నలూరు SI ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. సమాజంలో మహిళల పట్ల వివక్షను వీ
MDK: రామాయంపేట పురపాలక సంఘం, నూతన పాలకవర్గంను ఇవాళ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం మున్నూరు కాపు సంఘం బేడ-4 ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని గౌడ సంఘం రేణుక మాత ఆలయ ప్రాంగణంలో అధ్యక్షులు బీర రామచంద్రం, కర్ల వెంకటి, మాజీ కౌన్సిలర్ దేమె యాదగి
SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంటర్నల్ మార్కులను రేపటిలోగా ఆన్లైన్ నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమన
AP: భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని పేర్కొన్నారు. హైకోర్టులో ఉన్న ప్రభుత్వ భూవివాదాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. కేసుల లైజనింగ్ కోసం జిల్లాకు ఒక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. ఎవరై
NLG: చందంపేట మండలం పాత కంబాలపల్లిలో శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రాములవారి దేవాలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నట్లు దేవస్థాన కమిటీ వారు బుధవారం తెలిపారు. ఇంతవరకు దాతల సహాయ సహకారాలతో రూ.60 వేలు అందించారని, మరి కొందరు నిర్మాణ సామాగ్రి, గ్ర
సత్యసాయి: సోమందేపల్లిలో బాణాసంచా వ్యాపారులకు ఎస్ఐ రమేశ్ బాబు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇళ్లలో లేదా అనుమతులు లేని గోదాముల్లో బాణాసంచా నిల్వ ఉంచరాదని వారికి హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రై