WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల తొలి సెమిస్టర్ పరీక్షలు ఇవాళ్టీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల పరీక్షలు ఈ నెల 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర
NZB: జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్
ఉమ్మడి అనంతపురం జిల్లాకు బుధవారం రైలు ద్వారా స్పిక్ కంపెనీ నుంచి 1,277 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు చేరుకున్నాయి. ఇందులో యూరియా 1,086 టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 128 టన్నులు ఉన్నాయి. వీటిని మార్క్ ఫెడ్, ప్రైవేటు డీలర్లతో పాటు శ్రీసత్యసాయి జిల్లాకు క
TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగులు ఇవాళ నిరవధిక సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ OT బకాయిలు, గ్రౌండ్ సిబ్బంది కన్వేయన్స్ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే HR కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కోరారు.
JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొని స్వామి వారికి మొక్కు
BDK: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో గురువారం కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వార్డు అధికారి మధుసూదన్ రెడ్డితో కలిసి కాలనీల్లో తిరుగుతూ డ్రైనేజీ పూడికతీత, పిచ్చిమొక్కల తొలగి
KDP: వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా యోగి వేమన యూనివర్సిటీ(YVU) నిర్వహించే అన్ని పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చని వర్సిటీ ఉపకులపతి ఆచార్య B.రాజశేఖర్ తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను కులసచివులు పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.SV కృష్ణారా
అన్నమయ్య: రాజంపేట మండలం మందరం కొత్తపల్లి గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 4 యానాది కుటుంబాలను యానాదుల సంక్షేమ సంఘం బుధవారం పరామర్శించింది. జిల్లా అధ్యక్షులు నీలం సురేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే బాధితులకు రూ.50 వేలు ప
VKB: యాలాల మండలంలో చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రైతులకు సాగునీరు అందడం లేదు. మండల పరిధిలోని హుస్సేన్ సాహెబ్, అగ్గనూరు రెడ్డి చెరువు, జుంటుపల్లి ఉద్దండ రావు చెరువు, పెర్కంపల్లి సదర్ చెరువుల్లో మరమ్మతులు చేస్తే రైతులకు ఎ
HNK: ఐనవోలు మండలం సింగారం చెరువు వద్ద బుధవారం స్థానికులు కుళ్లిపోయిన డెడ్ బాడీని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడంలేదని, మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్నాయంటూ స్థానికులు పేర్కొంటున్నారు. తల, మొండెం వేరుగా ఉండడ