కోనసీమ: ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన కందుల రాజ్యలక్ష్మి, రమేశ్ దంపతుల కిరాణా షాపులో బుధవారం భారీ చోరీ జరిగింది. పాత సినిమా హాల్ సెంటర్లోని షాపు తాళాలు పగలగొట్టిన దుండగులు సుమారు రూ. 30 వేల నగదును అపహరించారు. ఉదయం పనిమనిషి గమనించి సమాచ
PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 9 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. రెండు కేంద్రాలలో మొత్తం 496 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 487 మంది హాజరయ్యారు. మొత్తం మీద పరీక్ష ప
AP: అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎందుకు ఉండరని అధికారులను ప్రశ్నించారు. ఇదే విషయంలో సభలో ఛైర్మన్ కూడా ప్రస్తావించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులందరికీ సీఎస్ ఆదే
ప్రకాశం: పీసీపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు గాయపడ్డాడు. వరిమడుగు విద్యుత్ ఫీడర్ పరిధిలోని మారెళ్ల చెరువు సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద హెడ్ ఫ్యూజు పోవడంతో లైన్మెన్ సిలోమాన్కు సమాచారం అందింది. జంగాలపల్లికి చెందిన కొండారెడ్డి అనే
MDK: నిజాంపేట మండల నూతన విద్యాధికారిగా (MEO) బాధ్యతలు స్వీకరించిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం PRTU-TS సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పదవ తరగతి పరీక్షల్లో మండలం ఉత్తమ ఫలితాలు సా
తూ.గో: దేవరపల్లి మండలం పల్లంట్ల బీసీ కాలనీలో కొత్తగా వేసిన సీసీ రోడ్లను డ్రైనేజీల కోసం ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రణాళిక లేకుండా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అధిక
BHPL: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. భూపాలపల్లి 25వ వార్డు సింగరేణి పాఠశాలను ఛైర్మన్ సందర్శించి పాఠశాలలో సమస్యలను అడిగి
MLG: పప్కపురంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, నేతలు శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అభివృద్ధికి ప్రజల సహకరించాలని వారి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జి
నందమూరి బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త మేకోవర్లో కని
PPM: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచిత విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పీ.రంజిత్ కుమార్ డిమాండ్ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కా