తూ.గో: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం ‘శాస్త్రజగతి-వికసిత భారత మహిళా ఉత్ప్రేరక జాగృతి’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో దీ
NLR: బుచ్చి(M) రెడ్డిపాలెం గ్రామంలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బీజేపీ రూరల్ మండల ఉపాధ్యక్షులు పెంచలకృష్ణ ఆ పార్టీ నేతతో కలిసి ఎంపీడీవోకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రహదారికి లోతట్టు ప్రాంతంలో శ్మశాన వాటిక ఉండడంతో చుట్టుపక్కల పొల
KNR: ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, కమిటీ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 28న శ్రీ లక్ష్మీనృసింహస్వామి కళ్యాణం, మార్చి 1న బం
PPM: జిల్లా పోలీసు శాఖలో ఎఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందిన ఆర్.ఆదినారాయణ కుటుంబానికి ఎస్.బి.ఐ శాలరీ ప్యాకేజ్ కింద రూ.10 లక్షల చెక్కును ఆయన సతీమణికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం అందజేశారు. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్య
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని సరస్వతీ నగర్ ఫేస్-2లో ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత శుక్రవారం పర్యటించారు. వర్షాకాలంలో వాన నీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆమె దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సమస్
ADB: మున్సిపల్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని CPM పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. నూతన మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. సకాలంలో వేతనాలు, కార్మికుల సమస్యలు పరి
AKP: స్కూల్ పిల్లలను తీసుకు వెళుతున్న బస్సులు, ఆటోలను శుక్రవారం ఎలమంచిలిలో మోటర్ వెహికల్ ఇన్స్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రికార్డులు లేనివారికి అపరాధ రుసుము విధి
VSP: మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం పురస్కరించుకుని విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. గ్రహణం కారణంగా మధ్యాహ్నం పంచామృతాభిషేకం ముగిసిన త
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి శనివారం ఉ. 7 గంటలకు నరసన్నపేట M కోమర్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీలో పాల్గొంటారు. అనంతరం ఉ. 8 కు నరసన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరణ కోసం రిక్షా సైకిళ్లను పంపిణీ చేస్తారు అన
KMR: నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లిలో శుక్రవారం ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ అంజలీదేవి ఆధ్వర్యంలో గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చెట్లకు నీరు పోశారు. గ్రామాభివృద్ధి, స్