BDK: చర్ల మండల కేంద్రంలో నేడు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప
WGL: ఉమ్మడి జిల్లాల గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి పనుల బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాల వారీగా దశలవారీగా మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి: WGL జిల్లాకు రూ.14.94 కోట్లు, BHPLకి రూ.11.75 కోట్లు, JNకు రూ.15.23 కోట్లు, MHBDకు రూ.37.97 కోట్లు
MHBD: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు గౌడ కులస్తుల కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం తొర్రూరు మండల అధ్యక్షుడు బోలగాని మహేష్ గౌడ్ అన్నారు. మండలంలోని పత్తేపురం గ్రామంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష
GDWL: ఎర్రవల్లి మండలం యాక్తాపురం గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారుడు ప్
MBNR: హన్వాడ మండలం దొర్రితండా పాఠశాల 5వ తరగతి విద్యార్థి నిదీష్, ఏపీలోని ప్రతిష్ఠాత్మక కొరుకొండ సైనిక్ పాఠశాలకు ఎంపికయ్యాడు. ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన నిదీష్ విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షంతో స్వాగతించారు. ఆయ
HNK: పట్టణ కేంద్రంలోని కుమార్ పల్లి మార్కెట్లో ఆదివారం సంచార ఆహార కల్తీ ప్రయోగశాల ఆధ్వర్యంలో పాలలో కల్తీ పై ‘టేస్ట్ చెక్’ నిర్వహించారు. పాల ప్యాకెట్ల పై వెన్న శాతం 6.0గా చూపిస్తున్నప్పటికీ వాస్తవంలో 5.5 శాతమే ఉండటం గమనించారు. నిల్వ కోసం హైడ్రో
KNR: గన్నేరువరం మండలం పరిధిలోని పీచుపల్లి గ్రామ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల నిధులను చెక్ రూపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సర్పంచ్ రాజిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, బీజేపీ మండల అధ్యక్షుడు నికేష్, మానస దే
ప్రకాశం: అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బండారు శివకుమారి అనే మహిళ మొక్కజొన్న తోటలోకి గడ్డి కోసం వెళ్లిన క్రమంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనం ద్వారా చికిత్స నిమి
GNTR: గుంటూరు నగరపాలక సంస్థ (GMC) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఓప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్క