KMR: బిచ్కుందలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకాశం.. స్థానిక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ముజాహిద్ గురువారం వార్షిక పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన అనంతరం అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ప్ర
కర్నూలు పట్టణంలో శనివారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారు పేటలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా నిర్వహించారు. శని
BHNG: శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక
వైఫై స్లోగా ఉంటే ఇబ్బంది పడకుండా ఈ చిన్న మార్పులు చేయండి. రౌటర్ను ఇంటి మధ్యలో, ఎత్తులో ఉంచడం వల్ల సిగ్నల్ బాగా అందుతుంది. అలాగే సెట్టింగ్స్లో 5GHz బ్యాండ్ను ఎంచుకోండి. మైక్రోవేవ్ ఓవెన్ వంటి పరికరాలకు రౌటర్ దూరంగా ఉండేలా చూడండి. ఈ చిట్కాలత
KNR: ‘ప్రజా ప్రభుత్వం- ప్రగతి పాలన’లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీహెచ్సీలలో నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రోజుకు ఒక పీహెచ్సీలో గైన
WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్య
WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్య
BDK: అశ్వరావుపేట మొద్దులగూడెం గ్రామ దేవత శ్రీ ఏకులపోతమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం తెలిపి శాలువాతో సత్కరిం
VKB: కొడంగల్ మండలం కస్తూర్ పల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ శ్రీశైలం గౌడ్ తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి స
NDL: నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం కలిశారు. ఆయన కార్యాలయంలో నంది కొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల, ముచ్చుమర్రి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రికి అందజేశా