చర్మతత్వానికి నప్పే లోషన్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖానికి క్రీమ్లు రాసే ముందు చర్మాన్ని శుభ్రం చేయాలి. చర్మం కాస్త తడిగా, వెచ్చగా ఉన్నప్పుడు వీటిని రాస్తే రంధ్రాల్లోకి సులభంగా ఇంకి, తేమను కాపాడతాయి. అందుకే స్నానం చేసిన వెంటనే లోషన్ రాయ
AP: మహిళలకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2024-25లో లక్ష మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసినట్లు చెప్పారు.
ELR: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మహిళా సిబ్బంది, జిల్లాలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపార
PPM: సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి, డిగ్రీ పూర్తి చేసి, సొంతంగా సంపాదించే వరకు వివాహం వద్దు అని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్సీఎం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు పార్వతీపురం మన్
NDL: చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని పాముల పాడు మండల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిసి ఎత్తిపోతల ద్వారా కేసీకి నీరు ఇప్పించాలని కోరారు. స్పందించిన బైరెడ్డి ఫోన్
NLG: పేద కుటుంబాలు ఇప్పటికే ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతుండగా పెంచిన వంట గ్యాస్ ధరలు వారికి గుదిబండగా మారాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల కూడలిలో ఆదివారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్య
MBNR: జడ్చర్లకు చెందిన ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి మహిళల స్వయం ఉపాధికి కృషి చేస్తున్నారు. 2021లో సంస్థను స్థాపించి సుమారు 1000 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. కరోనా సమయంలో మాస్కులు తయారు చేసి పంపిణీ చేశారు. పర్యావరణ పరిర
ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్ కలిసి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కిట్లను ఆవిష్కరించి వైద్య సిబ్బందికి అందజేశారు. IOCL, సన్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక
VKB: శ్రీ పాంబండ శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. కుల్కచర్లలోని బండవెల్కిచర్లలో ఏకశిలా పర్వతంపై వెలసిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నేటి నుంచి ఉగాది పర్వదినం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుత
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని మహిళలందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ సునీత-రవీందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సమాజ నిర్మాణంల