అన్నమయ్య: గాలివీడులో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. మండల కేంద్రంలోని కదిరి రోడ్డులో గుడికి వెళ్లే దారి నుంచి చిన్నేటిగడ్డలోని శ్రీ గాలివీటమ్మ తల్లి ఆలయం వరకు, అక్కడి నుంచి వెలుగు కార్యాలయం వరకు సుమారు రూ. 4,500,000 వ
బాపట్ల: ఆర్డీవో గ్లోరియా రేపల్లె ఆర్డీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ అదన
NDL: ఆత్మకూరు మండలంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ఇవాళ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాగేంద్రుడు, ఏపిఓ నాగార్జున (ఐటిడిఏ) తెలిపారు. కొత్త చట్టం ప్రకారం వేతనాలు సకాలంలో చెల్లింపులు, పనిది
BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శుక్రవారం భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజ
AP: ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని CM చంద్రబాబు అన్నారు. ‘ఏడాది చివరినాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం. YCP హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోంది. హౌసింగ్లో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు త
TG: కవితకు లిక్కర్ స్కాం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ఇది బీజేపీ పొలిటికల్ గేమ్ అని అన్నారు. లిక్కర్ మాఫియా గురించి మొదట మాట్లాడింది బీజేపీనే అని అన్నారు. అవసరం ఉంటే ఒక తీరు.. అవసరం లేకుండా మరో తీరుల
SKLM: నగరంలోని డీసీసీబీ కాలనీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం పర్యటించారు. కాలనీలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణ పై ప్రజల్లో అవగాహన కల్పించారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామంలో రేపు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమానికి కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి రానున్నారని జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబ
BDK: రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని సుజాత నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. యాసంగి వరి నాట్లు పూర్తి అయి రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను విడుదల చేయడంలో జాప్యం చేయడం తగదని
HYD: సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోని బౌద్ధ నగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై బస్తీ వాసులను స్వయంగా కలుసుకొని వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంత