న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఆలెన్ T20 WC నాకౌట్స్లో సెంచరీ(100*) చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అలాగే అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ 17 ఏళ్ల నాటి తిలకరత్నే దిల్షాన్(2009లో 96* vs WI) రికార్డ్ బ్రేక్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ(2016లో 89* vs WI), ఆలెక్స్ హే
HYD: షేక్పేట్ డివిజన్లోని బృందావన్ కాలనీలోని సాలార్-ఎ-మిల్లత్ గ్రౌండ్లో MIM ఆధ్వర్యంలో గ్రాండ్ దావత్-ఇ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చారు. ముందుగా ఆయన మత పెద్దలతో కలి
PDPL: కార్మిక కుటుంబాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని AITUC నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కోరారు. రామగుండం RG-2 GM లలిత్ కుమార్, అధికారులు, కార్మిక నేతలతో కలిసి బుధవారం GDK పట్టణ శివారు గోదావరి నది ఫిల్టర్ బెడ్ ప్రా
VZM: బొబ్బిలి మండలం పెంట సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనుల నిమిత్తం ఇవళ ఉదయం 9 నుంచి 5 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు బుధవారం తెలిపారు. ఈ మేరకు రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువ
NZB: శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. భక్తు
GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్పై అవగాహన కల్పించారు. మార్చి 2 నుంచి తెలంగాణలో ముఖ హాజరు విధానం అమల్లోకి వచ్చిందని జిల్లా కోఆర్డినేటర్ ఎంజి. నరసింహులు తెలిపారు. పని ప్రారంభంలో ఒకసారి, ముగింపులో ఒకసార
HNK: హనుమకొండ చారిత్రక శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం నుంచి సూర్య భగవానుడికి భక్తులు స్వాగతం తెలిపారు. తెల్లవారుజామున ఆలయ శిఖరం పైభాగం నుంచి భానుడు ఉదయించే దృశ్యాలు కనువిందు చేశాయి. శివపార్వతుల సన్నిధిలో సుప్రభాత వేళ సూర్యుడు దర్శనం చ
VSP: నగరంలో పెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన ఇంజనీరు పి.వి.సత్యనారాయణ రాజు, తదితర అధి
GNTR: పొన్నూరు మండలం మాచవరంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అక్షరాం
GNTR: పొన్నూరు మండలం మాచవరంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అక్షరాం