బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్(BPSCL)లో 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు కాగా రిజర్వేషన్ బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక
VZM: వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట
WGL: శివనగర్లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు రికార్డులను స్వయంగా పరిశీలించిన ఆమె, భోజన నాణ్యతను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీల
కర్నూలు జిల్లా మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం బ్యాడిగ మిర్చి క్వింటా రూ.38,508 గరిష్ఠ ధర పలికింది. ఈ సీజన్లో ఇదే రికార్డు ధర కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సూపర్-10 రకం రూ.21,600, మిర్చి-5 రకం రూ.21,229, దేవనూరు డ
E.G: రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 8కి చేరింది. తాజాగా సూర్య కుమారి అనే మహిళ మృతి చెందగా, మృతుల్లో ఆరేళ్ల బాలుడు సహా ఏడుగురు వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనక
అన్నమయ్య: రామాపురం మండలం నీలకంఠరావుపేట పంచాయతీ శ్రీసాయినగర్ మంగళవారం రాత్రి దర్గా ఉరుసులో ఎస్సై శివకుమార్ పలువురు వైసీపీ నేతలు గొడవపడ్డ విషయం తెలిసిందే. నల్లగుట్ట పల్లె సర్పంచి నాగభూషణ్ రెడ్డి కుమారుడు పవన్ ఎస్సై కాలర్ పట్టుకున్నాడని ఫి
TPT: కొంకావీధిలోని తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ కేర్ సెంటర్లో గురువారం నుంచి మూడు రోజులపాటు ఉచితంగా వినికిడి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆడియాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునాతనమైన హియరింగ్ ఎయిడ్స్ను ప
NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో సౌందర్యలహరి మూక పంచశతి పారాయణం ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ బృందం సభ్యురాలు నేరేళ్ల పద్మశ్రీ తెలిపారు. 500 మందితో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని ఆమె తెలిపారు. ఈ కా
ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న బాలికలు మాత్రమే అర్హులు. ప
సత్యసాయి: హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి రోడ్డు విస్తరణపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, కమిషనర్ మల్లికార్జున నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో 80 అ