MNCL: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలంలోని చాలా గ్రామాలలో రైతులు ఇంకా సాంప్రదాయ పంటలనే పండిస్తున్నారని అన్నారు. అయ
ప.గో.జిల్లా జేఏసీలోని సభ్య సంఘాల నాయకులకు చోటు కల్పించడం హర్షనీయమని STU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి వర్మ, రామచంద్రరావు తెలిపారు. జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్గా STU జిల్లా కార్యదర్శి KV.రామచంద్రరావు, జిల్లా జేఏసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెం
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్కు చిన్న బ్రేక్ పడింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తిరిగి మే నెలలో పట్టాలెక్కనుంది. సందీప్ వంగా పక్కా ప్లానింగ్తో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్
TG: సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధానంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానంతో చర్చించి కొలిక్కి తెచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం.. ర
HYD: నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులపై పహాడీషరీఫ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న స్థావరంపై దాడులు చేసి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 వేల విలువైన 88 మద్య
సత్యసాయి: మంగళగిరిలోని TDP కార్యాలయంలో మడకశిర నియోజకవర్గ క్లస్టర్ కన్వీనర్ల శిక్షణ తరగతులు గురువారం జరిగాయి. మడకశిర, గుడిబండ, రొళ్ల, అగళి, అమరాపురం మండలాల నుంచి కన్వీనర్లు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు వీరికి దిశా
‘రై రై రారా’ పాట వెనుక దర్శకుడు బుచ్చిబాబు సానా పట్టుదల ఎంతో ఉందని అనంత శ్రీరామ్ కొనియాడాడు. ఈ పాట సాహిత్యం కోసం వారిద్దరూ ఎన్నో రాత్రులు రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తూ, కాఫీ షాపుల్లో చర్చించారట. రెండు నెలల మథనం తర్వాతే ఈ పాట పుట్టిందని, భవిష్
MDK: తూప్రాన్ డివిజన్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రజాబాట కార్యక్రమం చేపట్టారు.
SRPT: సూర్యాపేట జిల్లాలోని 3,55,057 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఏప్రిల్లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, వేసవి దృష్ట్యా ఈ ముందస్తు పంపిణీకి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 610 రేషన్ షాపుల ద్వా
RR: 765 KV హై టెన్షన్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డికి భూ బాధితులు, నాయకులు వినతిని అందించినట్లు తెలిపారు. బీదర్ నుంచి మహేశ్వరం వరకు నిర్మిస్తున్న 765కేవీ హై టెన్షన్ విద్యుత్ మార్గం కోసం ఏర్పాటు చే