GNTR: తెనాలి పురపాలక సంఘ మాజీ ఛైర్మన్, నటరాజ్ జ్యువెలర్స్ వ్యవస్థాపకులు దివంగత కొత్తమాసు తులసీదాసు సతీమణి శివలీల అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం ఆమె భౌతికకాయాన్ని సందర్
KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు బీ.మనోజ్ మాట్లాడుతూ.. కళాశాల లేకపోవడంతో విద్యార్థుల
MLG: ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో శ్మశాన వాటిక నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర మంత్రి సీతక్క కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొందరలోనే శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమ
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇమాన్వీ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇవాళ అనుపమ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్
ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని రాష్ట్ర హోం మంత్రి అనిత శనివారం దర్శించారు. దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, బోర్డు సభ్యులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, రాష్ట్ర ప్
NRML: జిల్లా కేంద్రంలోని పాత బస్స్టాండ్ వద్ద ఉన్న సంతోష్ కలర్ ల్యాబ్లో శనివారం షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మం
SKLM: పలాస మండలం గోపాలపురం సమీప పెద్ద చెరువులో శనివారం ఉదయం అస్థి పంజరం కలకలం రేపింది. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ దర్యాప్తు చేపడుతున్నారు. నీటిలో మునిగి మృతి చెంది ఉంటారని, శరీరం మట్టిలో కలిసిపోవడంతో ఎముకలు, చొక్కా, నిక్కరు మాత్రమే లభ్యమయ్యాయన్నార
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈవో రాములు తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం మండలంలో సిరికొండ, మోడల్ స్కూల్, వాల్గోట్, కొండాపూర్లలో 4 కేంద్రాలను ఏర్పాటు
KMR: బిచ్కుందలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకాశం.. స్థానిక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ముజాహిద్ గురువారం వార్షిక పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన అనంతరం అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ప్ర
కర్నూలు పట్టణంలో శనివారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారు పేటలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా నిర్వహించారు. శని