KNR: ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, కమిటీ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 28న శ్రీ లక్ష్మీనృసింహస్వామి కళ్యాణం, మార్చి 1న బండ్లు తిరుగుట, మార్చి 5న కుంభాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.