KRNL: ఆదోనిలో ఆవోపా, వామ్, వాసవి క్లబ్, ఐఐఎఫ్, ఐవీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ 22వ విడత “స్వర్ణామృత ప్రాసనం” మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో 219 మంది చిన్నారులకు రోగనిరోధక మందులు అందజేశారు. ఈ సందర్భంగా
CTR: సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 85,000 చెక్కుని బాధిత కుటుంబానికి అందించినట్లు టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ తెలిపారు. పుంగనూరు పట్టణం కట్ట కింద పాల్యానికి చెందిన మనీ మొదలియార్ సతీమణి ఇందిరాకు CMRF చెక్కును ఆదివారం అందజేశారు. బాధితుల ఆత్మస్థైర్
NRML: భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్ ఇవాళ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యల్లో 12 బైకులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ
KRNL: అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు 9 ఏళ్లుగా పూర్తికాక నంద్యాల జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. తక్షణమే గండి పూర్చాలని డిమాండ్ చేస్తూ.. ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లు తోసుకు
KMR: లింగంపేట(M) శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఇంటర్ (ద్వితీయ) చదువుతున్న శివకుమార్(17) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SI దీపక్ తెలిపారు. ఇంటర్ పరీక్షలు బాగా రాయట్లేదని ఆందోళన చెంది, నిరాశకు గురయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు
KMM: గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్
ATP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ 1100 కాల్ సెంటర్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. అర్జీదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి లేదా కొత్తగా నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ను సందర్శిం
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం PGRS ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం అగ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. వీటిని ఆన్లైన్ ద్వారా నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో కీలక మ్యాచ్లో వెస్టిండీస్ను టీమిండియా ఢీకొట్టనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో టాస్ అత్యంత కీలకం కానుంది. మరి టీమి
ELR: కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని IFTU ఉమ్మడి ప.గో.జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం కూచింపూడిలో ఆదివారం జరిగిన ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం