ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్లినం సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రతినిధుల సమక్షంలో సీపీఎం జిల్లా కార్యదర్శిగా డి. సోమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృష
NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణం
ADB: హిందూ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడమే సనాతన హిందూ ఉత్సవ సమితి లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. ఆదివారం గోపాలకృష్ణ మఠంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు సమితిలో చేరారు. పట్టణంలో తమ సమితి ఒక్కటే ఉందని, ప్ర
BPT: కొరిసపాడు మండలం రాచపూడిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న గోవుల వాహనాన్ని గో పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. వాహనంలోని గోవులను సురక్షితంగా కిందకు దించిన సభ్యులు, అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ
కడపలోని సప్తగిరి నగర్ శ్రీ సర్వేశ్వర మహర్షి ఆశ్రమంలో లోక కళ్యాణార్థం మహాచండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్న
CTR: పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు అధికారిక అనుమతులు లేవని CI సుబ్బరాయుడు తెలిపారు. ఎవరైనా టపాకాయలు విక్రయిస్తున్న, అక్రమంగా నిలువ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని అన్నారు. ఎవరైనా క్రాకర్స్ విక్రయిస్తుంటే పోలీసులకు సమాచా
MBNR: తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MBNR టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళిని వెంటనే తొలగి
అమెరికాలోని సిన్సినాటిలో ఒక మ్యూజిక్ ఈవెంట్లో కాల్పులు జరిగాయి. రివర్ఫ్రంట్ లైవ్ వేదిక వద్ద దుండగులు జరిపిన ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున
ELR: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మార్చి 3న మూసివేస్తున్నట్లు కార్యనిర్వాహణ అధికారి భద్రాజీ ఆదివారం తెలిపారు. మార్చి 3న చంద్రగ్రహణం నేపథ్యంలో ఉదయం 6:20 గంటల నుంచి కవాట బంధనంతో ఆలయం ఉంటుందన్నారు. అదేరోజు రాత్రి 7:30 తర్వాత స్వామ
NDL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కోసం రూ.86.68 లక్షల నిధులు విడుదల చేసి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంగన్వాడీ కార్యకర్తల ఆం