సత్యసాయి: పెనుకొండ మండలంలోని మంత్రి సవిత నివాసంలో మంగళవారం అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత రంగులు చల్లుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. అందరి జ
VSP: ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం ఉన్నా, ప్రభుత్వం వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఫిబ్రవరిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.98 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26 లక్ష్యం రూ.1400 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.952 కోట్లు వసూ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో దివ్యాంగులకు ఈనెల 6 నుంచి 28 వరకు సదరం వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 6, 7, 9, 12, 18 తేదీల్లో ఆర్థో, 13న వినికిడి, 25న దృష్టి ల
AP: రాష్టాన్ని మోడల్గా తీర్చిదిద్దడంలో భాగంగా హనుమాన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స
అన్నమయ్య: చిన్నమండెం(మం) నూతన ఎమ్మార్వో రామాంజనేయులు మంగళవారం మధ్యాహ్నం బోరెడ్డిగారిపల్లి గ్రామంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుశ్యాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. మండల అభివృద్ధ
TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం, పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డా. మ
KDP: మదర్ థెరీసా ఎంటర్ప్రైజెస్ మానవత్వం చాటుకుంది. సిద్ధవటం మండలంలోని మాధవరం-1 పరిధి రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న చల్లా వెంకటసుబ్బయ్య ఇటీవల రైలు ప్రమాదంలో కుడికాలు పూర్తిగా దెబ్బతింది. మంచానికే పరిమితమైన వెంకటసుబ్బయ్యకు మంగళవారం మదర్ థెర
అమెరికా, ఇజ్రాయెల్లతో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 ఫిఫా ప్రపంచకప్ టోర్నీ నుంచి ఇరాన్ పూర్తిగా వైదొలగనున్నట్లు సమాచారం. ఈ WC మ్యాచ్లు USAలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో, ఆ టోర్
నెల్లూరు: కావలి పట్టణంలోని శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్పయాగం, ఉంజల్ సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్