ATP: జిల్లాలో ఆర్డీటీ సేవలకు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదని ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ స్పష్టం చేశారు. ఎఫ్సీఆర్ఏ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దివ్యాంగ సంఘాల నాయకులతో బత్తలపల్లి ఆసుపత్రిలో ఆయన చర్చించారు. వైద్య సేవలు, విద్యా సౌకర
SRD: ఖేడ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈఈ వెంకట దుర్గాప్రసాద్ ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు సభ కార్యక్రమం బుధవారం ఖేడ్లో జరిగింది. ఈ సందర్భంగా MLA డా. సంజీవరెడ్డి కార్యక్రమాన్ని సందర్శించి DEE దంపతులకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. దు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కల్కి’ సీక్వెల్గా ‘కల్కి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై నటి దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘కల్కి 2’లో తన పాత్ర నిడివి మొదటి భాగంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందన
మహబూబాబాద్ అనంతారం సమీపంలో నేషనల్ హైవే 930P విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ పనుల నిర్వహణలో భాగంగా జరుపుతున్న తవ్వకాల వల్ల ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలిపోయింది. దీనివల్ల భారీగా తాగునీరు వృథా కావడమే కాకుండా, పరిసర
RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చించోడు క్లస్టర్ గ్రామాల పరిధిలో రేపు రైతు వేదిక వద్ద ఆత్మ(ATMA) వారి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నిశాంత్ తెలిపారు. అవగాహన కార్యక్రమంలో
PLD: జిల్లాలోని మార్చి 5న ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కనీసం 200 మందితో గ్రామ సభలు నిర్వహించి, గ్రామంలోని ఆరోగ్య
SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 6న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ పి.సాగరిక తెలిపారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో బుధవారం గైనకాలజిస్ట్ డాక్టర్ బలగ రజిని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీ
AP: శాసనమండలిలో మతం మంటలు చెలరేగుతున్నాయి. ‘మీరు.. మీ నాయకుడు క్రిస్టియన్లు.. అందుకే శ్రీవారిపై జగన్కు ఏమాత్రం నమ్మకం లేదు’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వెంకటేశ్వరస్వామిపై ఇంత కక్ష ఎందుకో కూటమి వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే
MDK: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్ను అడిషనల్ ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమ
AKP: నాతవరం మండలం డీ.యర్రవరం పాఠశాలలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ, ఎస్ఐ వై. తారకేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థినీలకు స్వీయరక్షణపై అవగాహన కల్పించారు. ప్రాథమిక రక్షణ పద్ధతులు నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్