MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూలబొకే అందజేసి తన నియామకానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం సైతం వేం నరేందర్
అన్నమయ్య: మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ‘జాతీయ గ్లకోమా వారోత్సవాలు’ నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల గ్లకోమా వ్యాధి వస్తుందని డాక్టర్ దివ్య తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబ చరిత్ర ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని ఆమె
AP: CMపై మాజీమంత్రి బుగ్గన ఆరోపణలను మంత్రి మండిపల్లి ఖండించారు. ‘గత YCP పాలనలో రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసి భూ సమస్యలను పెంచారు. రైతుల భూములు కబ్జా చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. నేరం చేశారనే భయంతోనే CMపై ఆరోపణలు చేస్తున్నారు. భూ ఆక్రమణ
WGL: నగరంలోని 48, 49 డివిజన్లలో రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం సీడీఎఫ్
BDK: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. మంగళవారం దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి అర్పి
PDPL: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిర్వహించే తెలంగాణ ఉద్యమ మిలియన్ మార్చ్ కోసం జిల్లా కేంద్రం నుంచి ఉద్యమకారులు భారీగా తరలివెళ్లారు. జిల్లా అమరవీరుల స్తూపం వద్ద ఫోరం జిల్లా అధ్యక్షుడు ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక బస
NLR: పరకామణి చోరీ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని YCP నేత కాకాణి ప్రశ్నించారు. ‘TTD పరకామణిలో 2025 జనవరి 11న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య 550గ్రా. బంగారం దొంగతనం చేసి దొరికాడు. ప్రభుత్వం ఎందుకు దర్యాప్తును గుట్టుచప్పుడు కాకుండా చేస్తోంది. నిందితు
VZM: మెరకముడిదాం మండలం ఎం. రాయవలస గ్రామంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి ఆనందరావు మంగళవారం పర్యటించారు. రైతులు రసాయనిక ఎరువులతో సేద్యం విడిచి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని ఆయన కోరారు. ప్రకృతి వ్యవసాయంతో భూమిని ఆరోగ్యంగా ఉంచడంతో పా
TG: హైదరాబాద్ గల్లీల్లో బెల్టు షాపుల దందా అసలు ఆగడం లేదు. ప్రభుత్వ వేళలు ముగిసినా అర్ధరాత్రి వరకు మద్యం దర్జాగా అమ్ముతున్నారు. MRP ధర కంటే ఎక్కువ వసూలు చేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. పర్యవేక్షణ కరువవడంతో ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతో
MBNR: మిడ్జిల్ మండలం కొత్తపల్లి, వేముల, వాడ్యాల, అయ్యవారిపల్లి గ్రామాల్లో మంగళవారం పాడి పశువులు, దూడలకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో పాడి, దుక్కి దున్నే జీవాలకు టీకాలు అందించారు. కార్యక్రమాన్ని ఆయ