KNR: శంకరపట్నం మండలంలో ఈనెల 10 నుంచి ఏప్రిల్ 7వ తేది వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు, మండల పశువైద్యాధికారి డాక్టర్ మాధవరావు తెలిపారు. మండలంలోని 27 గ్రామాలలో 8వ విడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు డాక్టర్ మాధవరావు తెల
ATP: ఆర్డీటీ సంస్థ మనుగడ కోసం తమ పార్టీ తరఫున పోరాడుతామని బీసీవై అధినేత రామచంద్రయాదవ్ ప్రకటించారు. అనంతపురం పర్యటనకు వచ్చిన ఆయన ఈ మేరకు ఆర్డీటీపై మాట్లాడారు. పేదలకు అండగా నిలిచే ఆర్డీటీ సేవలు నిరంతరం కొనసాగాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కర
కడప నగర శివార్లలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 30 నుంచి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు) అంశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ తెలిపారు. 18 నుంచి 50 సంవత్స
TG: హైదరాబాద్లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో రిటైర్డ్ జడ్జిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. CBI అధికారులమని వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్కు పాల్పడ్డారు. బెంగళూరు ఇందిరానగర్లో ఆయనపై కేసు
NGKL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు ప్రత్యేక సదరం (SADAREM) శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గది నంబర్ 28లో ఈరోజు ఉదయం 10:00 నుంచి సదరన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని వివిధ మండలాలలోని ఉన్నటువంటి ప్ర
BHPL: కాటారం మండల కేంద్రంలోని జగ్గయ్యపల్లె గ్రామ శివారులోని వాగులో ఇటీవల లభించిన 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి శిలా విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామంలోకి తరలించారు. ఈ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్ర
ATP: T20WC ఫైనల్స్లో టీమిండియా ఆటగాళ్లను ప్రోత్సహించిన మంత్రి నారా లోకేష్ను తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై మన జట్టుకు మద్దతు తెలపడం క్రీడా స్ఫూర్తికి, దేశభక్తికి నిదర్శనమని అన్నారు. నాయకు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించేలా దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభం కా
SRD: జిన్నారం మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం 5 కే రన్ను మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. ఈ రన్లో జిన్నారం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు జీవన్, తేజ, రుత్విక్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు స
MLG: మంగపేట (M) నర్సింహాసాగర్లో కొన్ని రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో బయటకు రావాలంటే పాములు, విషపురుగులు, దొంగల భయంతో భయాందోళనకు గురవుతున్నారు. పాములు రోడ్లపై తిరుగుతున్న